twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఊసరవిల్లి' నిర్మాతతో గోపీచంద్ ఖరారు

    By Srikanya
    |

    ఎన్టీఆర్ తో ఊసరవెల్లి చిత్రం నిర్మించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ తో ఖరారు అయ్యింది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ డైరక్ట్ చేయనున్నారు. గతంలో గోపిచంద్,ఏలేటి చంద్రశేఖర్ కాంబినేషన్ లో ఒక్కడున్నాడు చిత్రం రూపొందింది.కానీ వర్కవుట్ కాలేదు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై రూపొందింనున్న ఈ చిత్రం గురించి నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ...''గోపీచంద్‌, ఏలేటి చంద్రశేఖర్‌ల కాంబినేషన్‌లో ఓ వెరైటీ కమర్షియల్‌ ఫిలిమ్‌ని నవంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌తో ప్రారంభిస్తున్నాం. సబ్జెక్ట్‌ చాలా బాగుంది.. డెఫినెట్‌గా ఈ కాంబినేషన్‌లో చాలా మంచి హిట్‌ సినిమా అవుతుంది. త్వరలోనే మిగిలిన వివరాలు తెలియజేస్తాను'' అన్నారు.

    ప్రసుత్తం గోపీచందర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న 'మొగుడు' చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ లో నటించనున్నట్లు సమాచారం. ఏలేటి, గోపీచంద్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాకు అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఐతే, అనుకోకుండా ఒకరోజు వంటి చిత్రాల తరహాలో ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది.ఇక చాలా కాలంగా వెంకటష్ హీరోగా ఏలేటి చిత్రం చేయాలని తిరగారు.కానీ సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో సినిమా ముందుకు వెళ్లలేదు.దాంతో యేలేటి ఈ చిత్రం చేయటానికి రెడీ అయ్యారు.

    English summary
    Gopichand is signed another new film under the direction of Chandra Sekhar Yeleti. Gopichand, earlier worked with Chandra Sekhar Yeleti for the movie 'Okkadunnadu'. Now this duo back again after a long gap.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X