రేపే గోపీచంద్ 'శంఖం'

By Staff

గోపీచంద్, త్రిష జంటగా శివ దర్శకత్వంలో శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'శంఖం' రేపు విడుదలకానుంది. భారీగా రూపొందిన ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత జె.భగవాన్ మాట్లాడుతూ "గోపీచంద్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రంగా ఈ సినిమా మిగిలిపోతుందని" తెలిపారు. దర్శకుడు శివ మాట్లాడుతూ "ఈ తరం ప్రేక్షకులకు కావలసిన అంశాలన్నీ ఈ చిత్రంలో వున్నాయని, అన్ని కమర్షియల్ హంగులూ వున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని" అన్నారు. 'వర్షం' చిత్రంలో నాయికాప్రతినాయకులుగా నటించి మెప్పించిన త్రిష, గోపీచంద్ నాయికానాయకులుగా కూడా బెస్టె పెయిర్ గా నిలబడతారని అంటున్నారు.

గమనిక: ఈ చిత్రం రివ్యూకై రేపు "దట్స్ తెలుగు"కు లాగిన్ అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X