For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
రేపే గోపీచంద్ 'శంఖం'
News
oi-Staff
By Staff
|
గోపీచంద్, త్రిష జంటగా శివ దర్శకత్వంలో శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'శంఖం' రేపు విడుదలకానుంది. భారీగా రూపొందిన ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత జె.భగవాన్ మాట్లాడుతూ "గోపీచంద్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రంగా ఈ సినిమా మిగిలిపోతుందని" తెలిపారు. దర్శకుడు శివ మాట్లాడుతూ "ఈ తరం ప్రేక్షకులకు కావలసిన అంశాలన్నీ ఈ చిత్రంలో వున్నాయని, అన్ని కమర్షియల్ హంగులూ వున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని" అన్నారు. 'వర్షం' చిత్రంలో నాయికాప్రతినాయకులుగా నటించి మెప్పించిన త్రిష, గోపీచంద్ నాయికానాయకులుగా కూడా బెస్టె పెయిర్ గా నిలబడతారని అంటున్నారు.
గమనిక: ఈ చిత్రం రివ్యూకై రేపు "దట్స్ తెలుగు"కు లాగిన్ అవ్వండి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: shankam releasing tomorrow gopichand trisha shiva j bhagavan j pullareddy శంఖం రేపే విడుదల గోపీచంద్ త్రిష శివ జెభగవాన్ జెపుల్లారెడ్డి
Story first published: Thursday, September 10, 2009, 16:46 [IST]
Other articles published on Sep 10, 2009