Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గోపీచంద్ హీరోయిన్ పోసాని కృష్ణమురళితో రొమాన్స్
గోపిచంద్, పరుచూరి మురళి కాంబినేషన్లో వచ్చిన 'ఆంధ్రుడు' లో హీరోయిన్ గా చేసిన గౌరిపండిట్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె దాదాపు నాలుగేళ్ళ అనంతరం మళ్ళీ 'నిత్య పెళ్లి కొడుకు' అనే చిత్రం ఒప్పుకుంది. ఆ చిత్రంలో నటడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి హీరోగా చేస్తున్నారు. ఇక గౌరీ పండిట్ తనకు గ్యార్ రావటానిక కారణం వివరిస్తూ ఆంధ్రుడు తర్వాత తనకు ఆఫర్స్ వచ్చినా కావాలనే రిఫ్యూజ్ చేసాను. నేను ఆ టైమ్ లో చాలా కన్ఫూజ్ గా ఉన్నాను. ఆ సినిమా ఊహించిన విధంగా ఆడలేదు. దాంతో డెషిసన్ తీసుకోలేకపోయాను. నాకు అలవాటైన మోడలింగ్ లోనే కంటెన్యూ అయిపోయాను. ఆ తర్వాత హౌస్ ఫుల్ చిత్రం చేసాను. అదీ రిలీజ్ కాలేదు. ఆ తర్వాత ఆకాశరామన్న చిత్రం చేసాను. ఇప్పుడు ఈ చిత్రం చేస్తున్నాను అంది. ఇక పోసాని కృష్ణమురళి ప్రధానపాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అంజలి మరో హీరోయిన్. అళహరి దర్శకత్వంలో జి.వి.సుబ్బయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.