Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గోపీచంద్ హీరోయిన్ పోసాని కృష్ణమురళితో రొమాన్స్
గోపిచంద్, పరుచూరి మురళి కాంబినేషన్లో వచ్చిన 'ఆంధ్రుడు' లో హీరోయిన్ గా చేసిన గౌరిపండిట్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె దాదాపు నాలుగేళ్ళ అనంతరం మళ్ళీ 'నిత్య పెళ్లి కొడుకు' అనే చిత్రం ఒప్పుకుంది. ఆ చిత్రంలో నటడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి హీరోగా చేస్తున్నారు. ఇక గౌరీ పండిట్ తనకు గ్యార్ రావటానిక కారణం వివరిస్తూ ఆంధ్రుడు తర్వాత తనకు ఆఫర్స్ వచ్చినా కావాలనే రిఫ్యూజ్ చేసాను. నేను ఆ టైమ్ లో చాలా కన్ఫూజ్ గా ఉన్నాను. ఆ సినిమా ఊహించిన విధంగా ఆడలేదు. దాంతో డెషిసన్ తీసుకోలేకపోయాను. నాకు అలవాటైన మోడలింగ్ లోనే కంటెన్యూ అయిపోయాను. ఆ తర్వాత హౌస్ ఫుల్ చిత్రం చేసాను. అదీ రిలీజ్ కాలేదు. ఆ తర్వాత ఆకాశరామన్న చిత్రం చేసాను. ఇప్పుడు ఈ చిత్రం చేస్తున్నాను అంది. ఇక పోసాని కృష్ణమురళి ప్రధానపాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అంజలి మరో హీరోయిన్. అళహరి దర్శకత్వంలో జి.వి.సుబ్బయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.