Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
''దయ్యాన్ని చూస్తే కామెడి అయిపోయింది ...!''
Recommended Video
''గృహం''తెలుగు సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ జరిగింది సినిమా దర్శకుడు,సంగిత దర్శకుడు,హీరో హాజరయ్యారు కాగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు.
హీరో సిధార్థ ఒక ప్రశ్నకు సమాధానంగా,ఈ సినిమా ఇలానే చెయ్యటానికి కారణమేంటి అంటే నిజానికి హర్రర్ జానేర్ లో వున్నా ఫీల్ అలానే వుండాలి అనుకుని చేసిన సినిమా ఇది చాలా ఆసక్తి కరంగా వుండాలి అంటే ప్రైక్షకులు భయపడాలి.,ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎలా వున్నాయంటే దయ్యాన్ని చూస్తే కామెడి అనుకుంటున్నారు,దయ్యాలకు విలువలేకుండా పోయింది,దయ్యం టి తాగటానికి వస్తే పక్కకు జరుగు అన్నట్టు తీస్తున్నారు,కాబట్టి మేం నిజంగానే భయపెట్టాలి అనుకున్నాం అందుకే కామెడి లేకుండా ఓన్లీ భయం మాత్రమే ఉండేలా చేసాం అని అన్నారు.
నటి
నటులు
:సిధార్థ,ఆండ్రియా,అతుల్
కులకర్ణి,
సాంకేతిక
వర్గం:దర్శకుడు.మిలింద్
రావ్,నిర్మాత.సిధార్థ,కధ.సిధార్థ,మిలింద్.మ్యూజిక్.గిరిష్,.డి.ఓ.పి.శ్రియాస్
క్రిష్ణ.