For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
టాయిలెట్లో ఇరుక్కుపోయిన హీరోయిన్?
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
బాలీవుడ్ భామ గుల్ పనాగ్ తాజాగా ఇటీవల శతాబ్ది ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా టాయిలెట్లో ఇరుక్కుపోయింది. చెప్పుకోవటానికి ఎబ్బెట్టుగా అనిపించిన ఆ అనుభవాలను “ట్విట్టర్" లో ఇలా రాసుకుంది.."శతాబ్ది ఎక్స్ప్రెస్ టాయిలెట్ లో ఇరుక్కుపోయాను. ఎంతో ఇబ్బందిగా అనిపించింది. సిగ్గుతో చచ్చిపోయాను. తరువాత ఎలాగోలా బయట పడ్డాను అంది. ఇక గుల్ పనాగ్ రెండు నెలల క్రితం రిలీజైన రామ్ గోపాల్ వర్మ చిత్రం 'రణ్" లో నటించింది. మరో హిందీ సినిమాలు చేస్తున్న ఆమె ఆ సంఘటన తర్వాత ట్రైన్ ప్రయాణం అంటే భయమేస్తోందంటూ చెప్పుకొస్తోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే కొద్ది వారాల క్రితం ప్రీతి జింటా విషయం లో జరిగింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ గోపాల్ వర్మ ప్రీతీ జింతా గుల్ పనాగ్ శతాబ్ది ఎక్సప్రెస్ రణ్ ట్విట్టర్ gul panag ram gopal varma preity zinta shatabdi train rann
Story first published: Tuesday, April 13, 2010, 13:49 [IST]
Other articles published on Apr 13, 2010