For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
టాయిలెట్లో ఇరుక్కుపోయిన హీరోయిన్?
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
బాలీవుడ్ భామ గుల్ పనాగ్ తాజాగా ఇటీవల శతాబ్ది ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా టాయిలెట్లో ఇరుక్కుపోయింది. చెప్పుకోవటానికి ఎబ్బెట్టుగా అనిపించిన ఆ అనుభవాలను “ట్విట్టర్" లో ఇలా రాసుకుంది.."శతాబ్ది ఎక్స్ప్రెస్ టాయిలెట్ లో ఇరుక్కుపోయాను. ఎంతో ఇబ్బందిగా అనిపించింది. సిగ్గుతో చచ్చిపోయాను. తరువాత ఎలాగోలా బయట పడ్డాను అంది. ఇక గుల్ పనాగ్ రెండు నెలల క్రితం రిలీజైన రామ్ గోపాల్ వర్మ చిత్రం 'రణ్" లో నటించింది. మరో హిందీ సినిమాలు చేస్తున్న ఆమె ఆ సంఘటన తర్వాత ట్రైన్ ప్రయాణం అంటే భయమేస్తోందంటూ చెప్పుకొస్తోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే కొద్ది వారాల క్రితం ప్రీతి జింటా విషయం లో జరిగింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ గోపాల్ వర్మ ప్రీతీ జింతా గుల్ పనాగ్ శతాబ్ది ఎక్సప్రెస్ రణ్ ట్విట్టర్ gul panag ram gopal varma preity zinta shatabdi train rann
Story first published: Tuesday, April 13, 2010, 13:49 [IST]
Other articles published on Apr 13, 2010