For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అక్కడ ఓకే అయిపోయింది.. చైతు, సమంతా ఒప్పుకుంటారా!
News
oi-Dornadula Tirumala
|
అక్కినేని నాగ చైతన్య ఏం మాయ చేశావే చిత్రంతో తొలి హిట్ అందుకున్నాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా అలరించింది. సమంత ఈ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. గౌతమ్ మీనన్ తమిళంలో శింబు, త్రిషతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్కడ కూడా ఘనవిజయమే.
తమిళంలో ఈ చిత్రం విన్నైతండి వరువాయా పేరుతో తెరకెక్కింది. ఈ చిత్ర సీక్వెల్ త్వరలో ప్రారంభం కాబోతోందని దర్శకుడు గౌతమ్ మీనన్ ఇటీవల ప్రకటించారు. మరోమారు శింబునే హీరోగా నటించబోతున్నాడు.
ఈ క్రమంలో ఏం మాయ చేశావే సీక్వెల్ కూడా తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన వస్తే చైతు, సమంత అంగీకరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం నుంచే చైతు, సమంత మధ్య ప్రేమ చిగురించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
GVM and Simbu to reunite for 'Vinnaithaandi Varuvaaya' 2. Em maya Chesave 2 also in consideration
Story first published: Wednesday, June 6, 2018, 15:58 [IST]
Other articles published on Jun 6, 2018