For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హరికృష్ణ అంతిమ యాత్ర: మహా ప్రస్థానంలో స్మారక చిహ్నం!
News
oi-Dornadula Tirumala
|
బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. మెహదీపట్నంలోని తన నివాసం నుంచి హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హరికృష్ణ పాడె మోశారు.
జూబ్లీ హిల్స్ లోని మహా ప్రస్థానంలో కుటుంబ సభ్యులు, అధికారులు హరికృష్ణ దహన సంస్కారాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సినీరాజకీయ ప్రముఖులు భారీగా తరలివస్తుండడంతో పోలీసులు భద్రతాఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇదిలా ఉండగా మహాప్రస్థానం వెనుక భాగంలో తెలంగాణ ప్రభుత్వం హరికృష్ణ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ప్రభుత్వం కుటుంబ సభ్యలతో చర్చించారు. మహా ప్రస్థానంలో హరికృష్ణ దహన సంస్కారాలు జరిగే ప్రాంతం వద్దకు ఇప్పటికే అలీ, రఘుబాబు వంటి సినీ ప్రముఖులు చేరుకున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: nandamuri harikrishna death nandamuri harikrishna rip nandamuri harikrishna jr ntr news kalyan ram ntr balakrishna chandrababu tollywood janaki ram death nandamuri harikrishna funeral నందమూ
English summary
Harikrishna funeral at Jubilee hills Mahaprasthanam. NTR, Kalyan ram and Chandrababu at Funeral
Story first published: Thursday, August 30, 2018, 15:10 [IST]
Other articles published on Aug 30, 2018