twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హరికృష్ణ అంతిమ యాత్ర: మహా ప్రస్థానంలో స్మారక చిహ్నం!

    |

    బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. మెహదీపట్నంలోని తన నివాసం నుంచి హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హరికృష్ణ పాడె మోశారు.

    జూబ్లీ హిల్స్ లోని మహా ప్రస్థానంలో కుటుంబ సభ్యులు, అధికారులు హరికృష్ణ దహన సంస్కారాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సినీరాజకీయ ప్రముఖులు భారీగా తరలివస్తుండడంతో పోలీసులు భద్రతాఏర్పాట్లు పూర్తి చేశారు.

    Harikrishna funeral at Jubilee hills Mahaprasthanam

    ఇదిలా ఉండగా మహాప్రస్థానం వెనుక భాగంలో తెలంగాణ ప్రభుత్వం హరికృష్ణ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ప్రభుత్వం కుటుంబ సభ్యలతో చర్చించారు. మహా ప్రస్థానంలో హరికృష్ణ దహన సంస్కారాలు జరిగే ప్రాంతం వద్దకు ఇప్పటికే అలీ, రఘుబాబు వంటి సినీ ప్రముఖులు చేరుకున్నారు.

    English summary
    Harikrishna funeral at Jubilee hills Mahaprasthanam. NTR, Kalyan ram and Chandrababu at Funeral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X