For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఆ సినిమాలపై చర్యలు తీసుకోండి..హైకోర్టు
News
oi-Staff
By Staff
|
సినిమాల్లో అశ్లీలతపై ప్రజాసత్తా అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అహమ్మద్ వలీ షేక్ రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అనిల్ రమేశ్ దవె, జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. సెన్సార్ బోర్డు మీద పిటిషనర్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించగా.. పిటిషనర్ పంపిన చిత్రాలన్నీ సెన్సారైన సినిమాల్లోనివేనని బెంచ్ వ్యాఖ్యానించింది. ఇదిలాఉండగా, పత్రికల్లో ప్రచురితమవుతున్న చిత్రాలపై అభ్యంతరాలు తెలియజేస్తూ కృష్ణా జిల్లాలోని వివిధ జూనియర్ కళాశాలలకు చెందిన 486 మంది విద్యార్థులు హైకోర్టుకు లేఖలు రాశారని.. వాటిని కూడా ఈ పిటిషన్కు జత చేసినట్లు ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డి.సుబ్రహ్మణ్యం తెలిపారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: movies telugu censor board high court warangal acid attack tv channels వరంగల్ హైకోర్టు సెన్సార్ బోర్డు
Story first published: Saturday, December 27, 2008, 13:52 [IST]
Other articles published on Dec 27, 2008