Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రెడ్ ఏరియాలో ఐశ్వర్య రాయ్, ప్రీతి జింటా, కరీనా కపూర్
త్వరలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఐశ్వర్య రాయ్, ప్రీతి జింటా, కరీనా కపూర్ రెడ్ లైట్ ఏరియా నేఫద్యంలో రూపొందునున్న 'హీరా మండి' చిత్రంలో కనిపించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. సంజయ్ లీలా భన్సాలీ, ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్లో ఇంతకుముందు దేవదాసు చిత్రం వచ్చింది. ఇక ఈ చిత్రంలో పాత్రలకు మొదట మాధురీ దీక్షిత్, రాణి ముఖర్జీ, సోనమ్ కపూర్ లను అనుకున్నారు. కానీ ఏమైందోగానీ ఇప్పుడు ఆ స్థానంలో ఐశ్వర్య రాయ్, ప్రీతి జింటా, కరీనా కపూర్ లను తీసుకోవాలని ఆయన యోచిస్తున్నారు. సినిమాకు 'హీరా మండి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. 'హీరా మండి' అంటే ముత్యాల బజారు అనే అర్థం. ముత్యాల బజారు ని రెడ్ ఏరియాను పోల్చి అక్కడి యువతుల జీవితాల్ని తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం 'గుజారిస్' చిత్రం తెరకెక్కిస్తున్నారు. హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ జంటగా నటిస్తున్నారు.