Don't Miss!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- News పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సహాయం చేయాలని కోరుతున్న రాజమౌళి
హైదరాబాద్: మంచి పనులను, మంచి సినిమాలను ప్రోత్సహించడం, సోషల్ రెస్పాన్సబులిటీని గుర్తు చేయడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి చేయడంలో టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తనదైన పాత్ర పోషిస్తుంటారు. తాజాగా హుధూద్ తుఫాన్ కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నష్టం వాటిల్లిన నేపథ్యంలో....సీఎం రిలీఫ్ ఫండ్కి సహాయం అందించాలని రాజమౌళి తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా అభిమానులను కోరుతున్నాడు.
రాజమౌళి ఫేస్ బుక్ బోస్టును ఇక్కడ చూడొచ్చు...
రాజమౌళి సినిమాల విషయానికొస్తే....
ప్రస్తుతం ఆయన ‘బాహుబలి' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈచిత్రాన్ని ఆర్కామీడియా బేనర్లో శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఈ చిత్రం ఓ ప్రతికష్టాత్మక చిత్రం. రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
త్వరలో
నటుడిగా
కనిపించబోతున్న
రాజమౌళి...
వీర
శంకర్
దర్శకత్వంలో
రూపొందుతున్న
‘మన
కుర్రాళ్ళే'
(ది
లేటెస్ట్
జనరేషన్)
చిత్రంలో
గెస్ట్
గా
చేయనున్నారని
తెలుస్తోంది.
సీన్
ప్రకారం...
ఆయన
ఓ
ఆడియో
పంక్షన్
కి
హాజరవుతారు.
ఈ
షాట్
కోసం
ఆయన
రాత్రి
ఎనిమిది
గంటల
నుంచి
ఉదయం
మూడు
గంటలు
దాకా
షూటింగ్
కు
హాజరయ్యారు.
సినిమాలో
ఈ
సీన్
కీలకంగా
ఉండనుందని
తెలుస్తోంది.