twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో గోపీచంద్ మెసేజ్ ఇవ్వబోతున్నాడు,ఎందుకో తెలుసా?

    |

    శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.,రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం పంతం. ఫ‌ర్ ఎ కాస్‌ ఉప శీర్షిక‌. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో మేహరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. బ‌లుపు, ప‌వ‌ర్‌, జై ల‌వకుశ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు స్క్రీన్‌ప్లే అందించిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు.

    గోపీచంద్ న‌టిస్తోన్న 25వ సినిమా కావడంతో ఈ మూవీని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 5న సినిమాను రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా సందేశం తో పాటు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చక్రవర్తి. దీన్ని బట్టి చుస్తే గోపీచంద్ జనాలకు ఒక మెసేజ్ ఎవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

    hero gopichand giving message!

    ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమాకు సంభందించిన క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోందని సమాచారం. క్లైమాక్స్ పార్ట్ పూర్త‌యిన త‌ర్వాత యు.కెలో కొన్ని కీలకమైన స‌న్నివేశాలు, పాట‌ల‌ను చిత్రీక‌రించబోతున్నారు. చిత్ర షూటింగ్ ఒకవైపు జరుగుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది ఈ సినిమా.

    English summary
    Gopichand's upcoming flick 'Pantham', which is being directed by newcomer K Chakravarthy is said to be in its post-production stage. Gopichand giving message with this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X