twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    న్యూస్ రిపోర్టర్ గా కనిపించబోతున్న హీరో నిఖిల్ !

    |

    నిఖిల్ హీరోగా ఠాగూర్ మధు ఒక సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. టి.ఎన్.సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ముద్ర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గతంలోనే ఈ సినిమాకు ముద్ర టైటిల్ పరిశీలనలో ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రేపు సినిమా ఫస్ట్ లుక్ ను అధికారికంగా విడుదల చెయ్యబోతున్నారు.

    సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఈ చిత్ర శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడిందని సమాచారం. ఎందుకంటే తమిళ్ లో ఈ సినిమా మంచి విజయం సాధించిన కారణంగా ఈ మూవీకి డిమాండ్ పెరిగింది. దీంతో ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని 5 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

    hero nikhil to be seen as news reporter!

    కనితన్ పేరుతో తమిళ్ లో విడుదలైన ఈ సినిమా ఆక్కడ మంచి హిట్ సినిమాగా నిలిచింది. తాజా సమాచారం మేరకు నిఖిల్ ఈ రీమేక్ లో రిపోర్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది.

    English summary
    Nikhil is keen on coming with Telugu remake of blockbuster Tamil flick, Kanithan. Starlet Lavanya Tripathi has been roped in as Nikhil's leading lady in his Kanithan is a super hit Tamil film and the makers wanted to remake
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X