For Daily Alerts
Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చంద్రబాబు..సురేష్గోపీ షాక్
News
oi-Staff
By Staff
|
చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందింది. చంద్రబాబు అధికారంలో ఉండగా రైతుల గురించి పట్టించుకోనట్లయితే, తమ సమస్యల విషయంలో చంద్రబాబు స్పందించేలా రైతులు ఉద్యమిస్తే బాగుండేది' అని అన్నారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడుతూ, 'చిరంజీవి తెరమీద చాలా గొప్పవాడు. ఆయన నిజ జీవితం గురించి నాకు తెలియదు. ఆయన నిజ జీవితంలో కూడా గొప్పవాడైతే నాయకునిగా కూడా ఎదుగుతారు' అని సురేష్ గోపీ చెప్పారు. వ్యక్తిగతంగా తాను కామరాజ్ నాడార్, ఇందిరా గాంధీలను ఎంతో అభిమానిస్తానని అన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: suresh gopi elections chandrababu tdp hyderabad ntr chiranjeevi చంద్రబాబు సురేష్ గోపీ హైదరాబాద్
Story first published: Friday, April 3, 2009, 18:57 [IST]
Other articles published on Apr 3, 2009