Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హాట్ తాప్సీ.. బికినీ ఫోజ్(ఫోటో)
హైదరాబాద్: బికినీలో హీరోయిన్ ని చూపిస్తే ఆ సినిమాకో క్రేజ్ అని దర్శకులు నమ్ముతూంటారు. ఆ నమ్మకం చాలా సార్లు రుజువు అవుతుంది కూడా. తాజాగా 'ఝుమ్మంది నాదం' చిత్రంలో తన అందాలను ఆరబోసి కుక్రారును మత్తెక్కించిన పాలకోవా సుందరి తాప్సీ మరోసారి తన అందాలతో కనువిందు చేయనుంది. అయితే తాప్సీ ఈ సారి ఏకంగా బికినీలో దర్శనమివ్వబోతుంది. వెంకటేష్ తాజా చిత్రం షాడోలో ఆమె బికినీలో కనిపించనుంది. ఈ ఫోటో మీడియాలో మంచి ప్రాచుర్యం పొందుతోంది.
బిళ్లాలో అనూష్కని గ్లామర్ గా చూపించిన తరహాలో తాప్సీని ఈ చిత్రంలో మెహర్ రమేష్ అందాల ఆరబోతగా చూపిస్తున్నాడని సమాచారం. తాజాగా ఆమె వెంకటేశ్ హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'షాడో' లో చేస్తోంది. ఎ యూస్క్వేర్ మూవీస్ పతాకంపై పరుచూరి శివరామప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంచిత్రం దాదాపుగా పూర్తయింది. ఇందులో తాప్సీ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. అందులోని ఫోటోలు మీడియాకు విడుదల చేసారు. అవి ఓ రేంజిలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
వెంకటేష్
హీరోగా
రూపొందుతున్న
'షాడో'
చిత్రం
రిలీజ్
మరోసారి
వాయిదా
పడినట్లు
తెలుస్తోంది.
తాజాగా
అందిన
సమాచారం
ప్రకరాం
ఈ
చిత్రాన్ని
ఏప్రిల్
నెలలో
రిలీజ్
చేయాలని
నిర్ణయించుకున్నట్లు
తెలుస్తోంది.
గతంలో
ఈచిత్రాన్ని
మార్చి
27న
విడుదల
చేస్తున్నట్లు
ప్రకటించారు.
ఆ
తర్వాత
28కి
వాయిదా
వేసారు.
ఏమైదో
ఏమో
కానీ
ఇప్పుడు
ఏప్రిల్
నెలలో
విడుదల
చేయాలని
చూస్తున్నట్లు
తెలుస్తోంది.
త్వరలో
దీనిపై
అధికారిక
ప్రకటన
వెలువడే
అవకాశం
ఉంది.
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వెంకీతో పాటు ఈ చిత్రంలో శ్రీకాంత్ మరో మఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్లు స్క్రిప్టు అందిస్తున్నారు.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్. సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ. మరో వైపు వెంకీ ఈ చిత్రంతో పాటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.