For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
Chiranjeevi Special
News
-Staff
By Staff
|
రజనీకాంత్బృందం శుక్రవారం ఉదయం చెన్నై నుంచి టర్కీచేరుకుని ఒక పాట చిత్రీకరణకుసిద్ధమైంది. ఈ సినిమా కోసం ఆఖరి పాటనుఇక్కడ చిత్రీకస్తున్నారు. కొంజెం నేరం... కొంజెంనేరం అనే పాటను ఆశాభోంస్లే, మధు బాలకృష్ణన్ పాడారు. ఈపాటను రజనీకాంత్, నయనతారలమీద చిత్రీకరిస్తారు. ఇస్తాంబుల్లోని ఒక కోటలో ఈ పాటనుచిత్రీకరించాలనుకుంటున్నారు. టర్కీ సుల్తానులకుటుంబాలు నివసించేది ఈ కోటలోనే. ఆర్బి చౌదరి తెలుగుసినిమాసంక్రాంతిలో ఒక పాటను వెంకటేష్,స్నేహలపై ఇక్కడే నిర్మించారు. టర్కీలో ఇంతవరకు ఏ తమిళ సినిమాను నిర్మించనందువల్లరజనీకాంత్,డైరెక్టర్ వాసు టర్కీ లొకేషన్లపైమక్కువ పెంచుకున్నారు. చంద్రముఖిబృందం మార్చి నాలుగున చెన్నై చేరుకునే అవకాశముంది.మార్చిఐదున చెన్నైలో ఈ సినిమా ఆడియోనువిడుదల చేయనున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Friday, March 9, 2001, 23:53 [IST]
Other articles published on Mar 9, 2001