For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
Chiranjeevi Special
News
-Staff
By Staff
|
రజనీకాంత్బృందం శుక్రవారం ఉదయం చెన్నై నుంచి టర్కీచేరుకుని ఒక పాట చిత్రీకరణకుసిద్ధమైంది. ఈ సినిమా కోసం ఆఖరి పాటనుఇక్కడ చిత్రీకస్తున్నారు. కొంజెం నేరం... కొంజెంనేరం అనే పాటను ఆశాభోంస్లే, మధు బాలకృష్ణన్ పాడారు. ఈపాటను రజనీకాంత్, నయనతారలమీద చిత్రీకరిస్తారు. ఇస్తాంబుల్లోని ఒక కోటలో ఈ పాటనుచిత్రీకరించాలనుకుంటున్నారు. టర్కీ సుల్తానులకుటుంబాలు నివసించేది ఈ కోటలోనే. ఆర్బి చౌదరి తెలుగుసినిమాసంక్రాంతిలో ఒక పాటను వెంకటేష్,స్నేహలపై ఇక్కడే నిర్మించారు. టర్కీలో ఇంతవరకు ఏ తమిళ సినిమాను నిర్మించనందువల్లరజనీకాంత్,డైరెక్టర్ వాసు టర్కీ లొకేషన్లపైమక్కువ పెంచుకున్నారు. చంద్రముఖిబృందం మార్చి నాలుగున చెన్నై చేరుకునే అవకాశముంది.మార్చిఐదున చెన్నైలో ఈ సినిమా ఆడియోనువిడుదల చేయనున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Thursday, October 9, 2003, 23:53 [IST]
Other articles published on Oct 9, 2003