For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- News పొత్తుతో పవన్ ఆస్తులు పెరిగాయి - మనోహర్కి స్పోర్ట్స్ కారు..!!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
Chiranjeevi Special
News
-Staff
By Staff
|
రజనీకాంత్బృందం శుక్రవారం ఉదయం చెన్నై నుంచి టర్కీచేరుకుని ఒక పాట చిత్రీకరణకుసిద్ధమైంది. ఈ సినిమా కోసం ఆఖరి పాటనుఇక్కడ చిత్రీకస్తున్నారు. కొంజెం నేరం... కొంజెంనేరం అనే పాటను ఆశాభోంస్లే, మధు బాలకృష్ణన్ పాడారు. ఈపాటను రజనీకాంత్, నయనతారలమీద చిత్రీకరిస్తారు. ఇస్తాంబుల్లోని ఒక కోటలో ఈ పాటనుచిత్రీకరించాలనుకుంటున్నారు. టర్కీ సుల్తానులకుటుంబాలు నివసించేది ఈ కోటలోనే. ఆర్బి చౌదరి తెలుగుసినిమాసంక్రాంతిలో ఒక పాటను వెంకటేష్,స్నేహలపై ఇక్కడే నిర్మించారు. టర్కీలో ఇంతవరకు ఏ తమిళ సినిమాను నిర్మించనందువల్లరజనీకాంత్,డైరెక్టర్ వాసు టర్కీ లొకేషన్లపైమక్కువ పెంచుకున్నారు. చంద్రముఖిబృందం మార్చి నాలుగున చెన్నై చేరుకునే అవకాశముంది.మార్చిఐదున చెన్నైలో ఈ సినిమా ఆడియోనువిడుదల చేయనున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Tuesday, March 9, 2004, 23:53 [IST]
Other articles published on Mar 9, 2004