For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వాడంటే నాకు ప్రాణం,అందుకే అలా చేశాను..!
News
oi-Nageshwara Rao M
By Nageswara Rao
|
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ నటించిన 'ఖలేజా'త్వరలో ప్రేక్షకులు ముందుకి రానుంది. ఇటీవల ట్వట్టర్ లో మహేష్ తన అభిమానులను తన కొడుకు 'గౌతమ్'ఆడుకొవడం కొసం ఆన్ లైన్ గేమ్స్ కావాలని మంచి సైట్స్ చెప్పాలని అభిమానులను సలహా అడగగా, వారు కొన్ని సైట్స్ ని చెప్పగా మహేష్ ఆన్ లైన్ గేమ్స్ డౌన్ లోడ్ చేశారట. ఈ విషయంలో మహేష్ తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.
తర్వాత మహేష్ తన కొడుకు గౌతమ్ తో పాటు,తను కూడా గేమ్స్ ఆడుతున్నానని,చాలా సరదాగా వున్నాయని తన ట్వట్టర్ లో ట్వీట్ చేశారు. మహేష్ ఖాళీ సమయంలో తన కొడుకుతో గడపడానికి ఇష్టపడతానని అన్నారు.'ఖలేజా'సినిమాలో మహేష్ సరసన 'అనుష్క' హీరోయిన్ గా నటించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Saturday, August 21, 2010, 16:45 [IST]
Other articles published on Aug 21, 2010