For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వాడంటే నాకు ప్రాణం,అందుకే అలా చేశాను..!
News
oi-Nageshwara Rao M
By Nageswara Rao
|
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ నటించిన 'ఖలేజా'త్వరలో ప్రేక్షకులు ముందుకి రానుంది. ఇటీవల ట్వట్టర్ లో మహేష్ తన అభిమానులను తన కొడుకు 'గౌతమ్'ఆడుకొవడం కొసం ఆన్ లైన్ గేమ్స్ కావాలని మంచి సైట్స్ చెప్పాలని అభిమానులను సలహా అడగగా, వారు కొన్ని సైట్స్ ని చెప్పగా మహేష్ ఆన్ లైన్ గేమ్స్ డౌన్ లోడ్ చేశారట. ఈ విషయంలో మహేష్ తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.
తర్వాత మహేష్ తన కొడుకు గౌతమ్ తో పాటు,తను కూడా గేమ్స్ ఆడుతున్నానని,చాలా సరదాగా వున్నాయని తన ట్వట్టర్ లో ట్వీట్ చేశారు. మహేష్ ఖాళీ సమయంలో తన కొడుకుతో గడపడానికి ఇష్టపడతానని అన్నారు.'ఖలేజా'సినిమాలో మహేష్ సరసన 'అనుష్క' హీరోయిన్ గా నటించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Saturday, August 21, 2010, 16:45 [IST]
Other articles published on Aug 21, 2010