Don't Miss!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
'మగధీర'తో సంభందం లేదని ప్రకటించిన యంగ్ హీరో
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చి ఘన విజయం సాధించిన 'మగధీర' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇందులో రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే వీటిపై రణ్బీర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ...నేను 'మగధీర' రీమేక్లో నటించడం లేదు.ఆ చిత్రానికి నాకూ సంభందం లేదు. ప్రస్తుతం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో 'రాక్స్టార్' సినిమాలో నటిస్తున్నాను.
దీని
తరవాత
అనురాగ్
బసు
రూపొందించబోయే
'బర్ఫీ'
సినిమాలో
నటించాల్సి
ఉంది.
ప్రస్తుతానికి
మరో
సినిమా
ఏదీ
అంగీకరించలేదు
అన్నారు.ఇక
రాజమౌళి
కూడా
తాను
హిందీ
మగధీరను
డైరక్ట్
చేయబోవటం
లేదని,
అవన్నీ
రూమర్సే
అంటూ
కొద్ది
రోజుల
క్రిందట
ట్విట్టర్
లో
క్లారిఫై
చేసారు.
అలాగే
గజనీ
నిర్మాత
మధు
మంతెన
ఈ
ప్రాజెక్టుని
ముందుకు
తీసుకుకెళ్థున్నారు.
మెఘల్
సామ్రాజ్యంలో
జరిగే
కథగా
ఈ
ప్లాష్
బ్యాక్
ని
ప్లాన్
చేస్తున్నారు
అని
వార్తలు
వచ్చాయి.
ఆయన
కూడా
త్వరలోనే
తనకేమీ
సంభందం
లేదని
ప్రకటన
ఇచ్చినా
అశ్చర్యపోనక్కర్లేదు.