For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పెళ్ళికి ముందు ప్రాస్టిట్యూట్ గా మనీషా కొయరాలా..
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
త్వరలో నేపాల్ కి చెందిన వాణిజ్య వేత్త సామ్రాట్ దహాల్ ను వివాహం చేసుకోనున్న మనీషా కోయిరాల ప్రస్తుతం ఓ చిత్రం చేస్తోంది. ఏక్ సెకెండ్ జో జిందగీ బదల్ దే టైటిల్ తో నిర్మితమయ్యే చిత్రంలో మనీషా స్ట్రీట్ ప్రాస్టిట్యూట్ గా కనిపించనుంది. పార్ధో ఘోష్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం జూన్ నాలుగున రిలీజ్ కానుంది. ఇక మనీషా వివాహం జూన్ 19వ తేదీన జరపటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే పెళ్ళికి ఓ పదిరోజులు ముందు ఈమె వేశ్యగా నటించిన చిత్రం రిలీజ్ కానుంది. దాంతో కొంతమంది ఆ చిత్రం రిలీజ్ ను వాయిదా వేసుకోమని చెప్తున్నారుట. అయితే మనీషాకు ఆ చిత్రం విజయంపై అపారమైన నమ్మకం ఉంది. అయినా దీనికి పెళ్ళికి లింక్ పెడతారేంటి..అది పాత్రేగా అని విసుక్కుంటోంది. అలాగే మళయాళంలో నిర్మితమవుతున్న ఎలక్ట్రా అనే చిత్రంలో నయనతార కు ఆమె తల్లిగా చేయనుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Tuesday, May 4, 2010, 8:38 [IST]
Other articles published on May 4, 2010