Don't Miss!
- News డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
‘రామయ్యా వస్తావయ్యా’...ఇదీ లాభనష్టాల లెక్క!
అయితే ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత చెబుతున్న వివరాలను పరిశీలిస్తే సినిమా పెట్టబడి రికవరీ చేస్తుందనే నమ్మకం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రూ. 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారట. ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనకు దిల్ రాజు సంతోషంగానే ఉన్నారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...'సినిమాకు స్పందన బాగుంది. తొలి మూడు రోజుల్లోనే రూ. 20 కోట్లు వసూలు చేసింది. మరో వారం రోజుల్లో సినిమా పెట్టుబడి తిరిగి వస్తుంది. ఒక నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా ఎంతో సంతోషంగా ఉన్నాను' అని దిల్ రాజు మీడియాకు వెల్లడించారు.
ఈ చిత్రంలో ఫస్టాప్ కామెడీ బాగున్నా..సెకండాప్ లో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగోలేదనే టాక్ వచ్చింది. దాంతో పది నిముషాల వరకూ సెకండాఫ్ ట్రిమ్ చేయనునట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా పికప్ అవుతుందని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత,శృతి హాసన్ హీరోయిన్లుగా నటించారు.