For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎన్టీఆర్ తో పనిచేసిన ప్రముఖ సినీ దర్శకుడు మృతి
News
oi-Surya
By Srikanya
|
చెన్నై : ప్రముఖ సినీ దర్శకుడు ఐఎన్ మూర్తి (89) అనారోగ్యంతో నగరంలో సోమవారం కన్నుమూశారు. తనదైన శైలిలో జేమ్స్బాండ్ వంటి వరుస చిత్రాలను 1970లో సినీనటుడు జైశంకర్తో రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సివిల్ ఇంజినీరుగా పని చేసిన ఆయన చెన్నై నగరానికి 1950లో వచ్చారు. ప్రముఖ నటులు సౌందరరాజన్, చిత్తూరు వి.నాగయ్య, టీఆర్ రామన్నతోపాటు నాటి మేటి నటుడు ఎన్టీ రామారావుతో కలిసి సినీరంగంలో పని చేశారు.
రామారావు నటించిన 'సీతారామకళ్యాణం' చిత్రానికి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టరుగా వ్యవహరించిన మూర్తి అవార్డులందుకున్నారు. శ్రీవిద్య, మురళీమోహన్, గిరిబాబు వంటి నటీనటులను సినీరంగానికి పరిచయం చేసి వారికి సముచిత స్థానం కల్పించారు. అనారోగ్యంతో మరణించిన ఐఎన్ మూర్తికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మృతికి సినీరంగానికి చెందిన పలువురు సంతాపం తెలిపారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
I.N. Murthy, a veteran film director, known for his spy thrillers died in Chennai. He was 89 years old. He collaborated with N.T. Rama Rao as executive director for ‘Seetha Rama Kalyanam’, an award-winning feature.
Mr. Murthy introduced stars such as Sri Vidya, Muralimohan and Giribabu.
Story first published: Wednesday, June 25, 2014, 9:53 [IST]
Other articles published on Jun 25, 2014