Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
స్టేజి మీద నటించడం కన్నా సినిమాల్లో నటించడమే మేలు!!
బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ రాజకీయాలకు దూరంగా ఉందామని డిసైడ్ అయిపోయాడట, అవునండి.. ఈ విషయాన్ని తనే స్వయంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు. "బాలీవుడ్లో నటించడమే బెటర్ ఈ రాజకీయాలు నాకొద్దు, ఇంకెప్పుడూ ఈ రాజకీయాల గురించి ఆలోచించనంటూ" 51 ఏళ్ల సంజయ్ తెగేసి చేప్పాశాడట. '' నేను మూడు నెలలు పాటు ఉత్తర్ ప్రదేశ్లో తిరిగాను... అక్కడ పరిస్థితులను చూశాక అర్థమైంది స్టేజి మీద నటించడం కన్నా బాలివుడ్లో నటించడమే మంచద""ని సంజయ్ నవ్వుతూ అన్నారట.
లక్నో సమాజ్ వాదీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంజయ్ అనతి కాలంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీలో అమర్ సింగ్ తీరు పట్ల విచారం వ్యక్తం చేసిన సంజయ్ తన పదవీతో పాట పార్టీకి రాజీనామ చేశారు. ఈ విషయం పై స్పందించిన సంజయ్ దత్ సోదరి, కాంగ్రెస్ ఎంపి ప్రియా తన అన్నయ్య తీసుకున్న నిర్ణయం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.