Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాక్స్టార్గా బన్నీ, ‘ఇద్దరమ్మాయిలతో’ ఆడియో రేపే..
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో అమల పాల్, కేథరిన్ హీరోయిన్లుగా రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఆడియో రేపు(ఏప్రిల్ 28) హైదరాబాద్ లోని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అభిమానులకు పాసులు కూడా జారీ అయ్యాయి.
ఈ
చిత్రానికి
దేవిశ్రీ
ప్రసాద్
సంగీతం
అందిస్తున్నారు.
ఇంతకు
ముందు
బన్నీ-దేవిశ్రీ
కాంబినేషన్లో
వచ్చిన
సినిమాలన్నీ
ఆడియో
పరంగా
సూపర్
హిట్
అయ్యాయి.
చివరగా
విడుదలైన
జులాయి
కూడా
సాంగ్స్
కేక
అనే
టాక్
తెచ్చుకున్నాయి.
ఈ
నేపథ్యంలో
ఈ
ఇద్దరి
కాంబినేషన్లో
వస్తున్న
'ఇద్దరమ్మాయిలతో'
చిత్రం
ఆడియోపై
కూడా
భారీ
అంచనాలు
నెలకొన్నాయి.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ విదేశాల్లో స్థిరపడ్డ రాక్ స్టార్గా నటిస్తున్నారు. మామూలుగానే బన్నీ అన్నా, బన్నీ నృత్యాలన్నా మహా క్రేజ్. ఇక రాక్ స్టార్గా ఇందులో బన్నీ వేసే స్టెప్పులు ఏ రేంజిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.
సినిమా గురించి నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'బన్నీలోని కొత్త యాంగిల్ ఈ సినిమాలో చూస్తారు. పూరీ కెరీర్లో కూడా ఇదొక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు ఈ సినిమా నేపథ్యమే కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతుంది. 'టాప్ లేచిపోద్ది..' అనే పల్లవితో సాగే ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుది. ఈ నెల 28న ఆడియో విడుదల చేసి మే 24న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.