twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ పోకిరి జంట!

    By Staff
    |
    Ileana
    ఇలియానా, మహేష్ బాబు కలిసి నటించిన పోకిరి సినిమా సృష్టించిన సంచలనం ఎంతటిదో తెలిసిందే. ఆ జంట మళ్లీ కనిపించబోతోంది. వీరిద్దరు హీరోహీరోయిన్లుగా జాస్తి హేమాంబర్ రావు దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికి ఈ సినిమా పేరును మిర్చీగా అనుకుంటున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కెఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు ఇలియానా ఒప్పుకున్నట్టు సమాచారం. అతిథి తరువాత విశ్రాంతి తీసుకుంటున్న మహేష్ బాబు ఈ సినిమాతో మళ్లీ బిజీ కానున్నాడు. ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల, ఎమ్ఎస్ రెడ్డి, యుటివి, ఎమ్ఎస్ రాజులతో కూడా సినిమాలు చేయడానికి మహేష్ సిద్ధమవుతున్నాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X