Don't Miss!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
క్రికెట్ దొంగ వ్యాపారం..చర్య తీసుకోవాలి: శివాజీ
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల ప్రభావం సినిమాలపై పడుతోందని, ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలవి హీరో శివాజీ అన్నారు..క్రికెట్ ను తాము ప్రేమిస్తామని అయితే 2012 సంవత్సరం లోపు ప్రభుత్వమే లలిత్ మోడీని అరెస్టు చేస్తారని జోశ్యం చెప్పారు. ఇక ఐపీఎల్ క్రికెట్ ఒక దొంగ వ్యాపారం అని ఆయన వ్యాఖ్యానించారు అన్నారు. తాజ్ మహల్ చిత్రం నిర్మాత ఆయన ఆ చిత్రం ఏ విధంగా నడుస్తుందో చూడటానికి ఆదివారం కర్నూలుకు వచ్చారు. ఆయనతో పాటు నటులు చిత్రం శ్రీను, రామచంద్ర కూడా ఉన్నారు. తొలుత ఆనంద్ సినీ కాంప్లెక్స్ యజమాని ప్రభాకర్ తో కలసి చిత్రం కలెక్షన్ ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. సినిమా హాలులోకి వెళ్లి ప్రేక్షకులను పలకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ తాజ్ మహల్ సినిమాను ప్రజలు బాగా ఆదరిస్తున్నారన్నారు. తనకు బాగా నచ్చిన సినిమా మంత్ర అని తెలిపారు. అవకాశం వస్తే దశవతారాలను వేయాలని ఉందని తెలిపారు.