'గౌతమ్' రీ-ఎంట్రీ

By Staff

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్. సుచిత్రా చంద్రబోస్ దర్శకత్వంలో వచ్చిన 'పల్లకిలో పెళ్లికూతురు' చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో తెరమరుగయిపోయారు. కానీ సినిమాలకు మాత్రం దూరం కాలేదు. ఇన్నాళ్లు నటనకు సంభందించిన శిక్షన తీసుకున్న గౌతమ్ త్వరలోనే రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్నాడట.

'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు', 'ఒక్కడున్నాడు', 'ప్రయాణం' లాంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నటించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే కథాచర్చలు పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే లాంఛనంగా ప్రారంభంకానుంది. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషన జరుగుతోంది. ఈ రీ-ఎంట్రీతో తన కెరీర్ ఊపందుకుంటుందని గౌతమ్ ఆశిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X