Don't Miss!
- News తారకరత్న భార్య బిగ్ ట్విస్ట్ ..ఆ పార్టీకే మద్దతంటూ ప్రకటన
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
దేవుడిని వేడుకుంటా...!
ఈ సందర్బంగా ముఖ్య అతిధులుగా జీవిత రాజశేఖర్ దంపతులు హాజరయ్యారు.,వారితో పాటు సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.
Recommended Video
జీ.శ్రీనివాసన్ దర్శకత్వంలో విజయ్ అంటోని హీరోగా రాధిక శరత్ కుమార్ మరియు ఫాతిమా విజయ్ అంటోని నిర్మించిన సినిమా ''ఇంద్రసేన'' గురువారం సాయంత్రం హైదరాబాద్ లో ఆడియో విడుదల చేసారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధులుగా జీవిత రాజశేఖర్ దంపతులు హాజరయ్యారు.,వారితో పాటు సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.నిర్మాత నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ అమ్మ గొప్పతనం గురించి,ఇంకా తన అమ్మ జ్ఞాపకాలను బద్రంగా దాచుకున్న విధానం చెప్తూనే.,సినిమాలో వున్నా అసలు సస్పెన్సు చెప్పేసారు.,
నటి,నిర్మాత.జీవిత మాట్లాడుతూ మమ్మలి ఈ ఫంక్షన్ కి ఆహ్వానించినందుకు రాధిక శరత్ గార్కి ధన్యవాదాలు ''అందరికి డబ్బుంటుంది,పేరుంటుంది కాని ప్రేమించే మనసు మాత్రం కొంతమందికే వుంటుంది'' అది విల్లకే వుంది నిజంగా విజయ్ అంటోని చాలా కష్టపడే మనిషి సినిమా చూస్తున్నప్పుడు ఎవ్వరైనా డోర్ ఓపెన్ చేస్తే సినిమా చూడరేమో అని కంగారు పడుతున్నాడు అంత ప్రేమ సినిమా అంటే.,నిజంగా నేను మీ సినిమా కోసం దేవుడిని వేడుకుంటా తప్పకుండ సినిమా మంచి హిట్ అవుతుంది సినిమాలో చాలా మంచి సందేశం వుంది అని యూనిట్ అందర్నీ అభినందించారు.,ఇది ఇలా వుండగా రాజశేఖర్ మధ్యలో ''పి.ఎస్.వి.గరుడవేగా'' గురించి కూడా చెప్పు అని నవ్వించారు.