Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దేవుడిని వేడుకుంటా...!
ఈ సందర్బంగా ముఖ్య అతిధులుగా జీవిత రాజశేఖర్ దంపతులు హాజరయ్యారు.,వారితో పాటు సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.
Recommended Video
జీ.శ్రీనివాసన్ దర్శకత్వంలో విజయ్ అంటోని హీరోగా రాధిక శరత్ కుమార్ మరియు ఫాతిమా విజయ్ అంటోని నిర్మించిన సినిమా ''ఇంద్రసేన'' గురువారం సాయంత్రం హైదరాబాద్ లో ఆడియో విడుదల చేసారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధులుగా జీవిత రాజశేఖర్ దంపతులు హాజరయ్యారు.,వారితో పాటు సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.నిర్మాత నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ అమ్మ గొప్పతనం గురించి,ఇంకా తన అమ్మ జ్ఞాపకాలను బద్రంగా దాచుకున్న విధానం చెప్తూనే.,సినిమాలో వున్నా అసలు సస్పెన్సు చెప్పేసారు.,
నటి,నిర్మాత.జీవిత మాట్లాడుతూ మమ్మలి ఈ ఫంక్షన్ కి ఆహ్వానించినందుకు రాధిక శరత్ గార్కి ధన్యవాదాలు ''అందరికి డబ్బుంటుంది,పేరుంటుంది కాని ప్రేమించే మనసు మాత్రం కొంతమందికే వుంటుంది'' అది విల్లకే వుంది నిజంగా విజయ్ అంటోని చాలా కష్టపడే మనిషి సినిమా చూస్తున్నప్పుడు ఎవ్వరైనా డోర్ ఓపెన్ చేస్తే సినిమా చూడరేమో అని కంగారు పడుతున్నాడు అంత ప్రేమ సినిమా అంటే.,నిజంగా నేను మీ సినిమా కోసం దేవుడిని వేడుకుంటా తప్పకుండ సినిమా మంచి హిట్ అవుతుంది సినిమాలో చాలా మంచి సందేశం వుంది అని యూనిట్ అందర్నీ అభినందించారు.,ఇది ఇలా వుండగా రాజశేఖర్ మధ్యలో ''పి.ఎస్.వి.గరుడవేగా'' గురించి కూడా చెప్పు అని నవ్వించారు.