Don't Miss!
- News కాంగ్రెస్ లో చేరిక పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగ్ ట్విస్ట్..!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మొత్తం కధ చెప్పేసాడు.....!
డైరెక్టర్ వాసు మాట్లాడుతూ 1980 లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాని ఇప్పుడు అవి కనపడట్లేదు ప్రస్తుతం తల్లి కూతుళ్ళు మాత్రం వాట్స్ ఆప్ లో చాటింగ్ చేసుకుంటూ కష్టాలు ఏం లేవు అనుకుంటున్నారు.
Recommended Video
భాస్కర
గ్రూప్
అఫ్
మీడియా
సంస్థలో
దాసరి
భాస్కర్
యాదవ్
నిర్మించిన
చిత్రం
''కుటుంబ
కథా
చిత్రం''.
ఈ
చిత్రానికి
వి.ఎస్.వాసు
దర్శకుడు.గురువారం
ఉదయం
హైదరాబాద్
లో
ఈ
సినిమా
పోస్టర్
మరియు
టీజర్
ను
విడుదల
చేసారు.
ఈ
సందర్భంగా
సినిమా
యూనిట్
అందరూ
హాజరయ్యారు.
ముఖ్య
అతిధిగా
హాజరైన
ప్రముఖ
నిర్మాత
మల్కాపురం
శివకుమార్
ఈ
సినిమా
గురించి
మాట్లాడుతూ..
నిజానికి
ఈ
సినిమా
నిర్మాత
భాస్కర్
యాదవ్
నన్ను
చాలా
విసిగించాడు.
నేను
కొన్ని
సార్లు
ఇటువంటి
సినిమాలు
చిన్న
సినిమాలు
నడవవు
అని
కూడా
అన్నాను.
కానీ తను మొండిగా కష్టపడ్డాడు. సినిమా చేసి చూపించాడు. నిజానికి ఈ సినిమాకి నిర్మతనే హీరో అంటూ చాలా ఆవేశంతో చిన్న సినిమాలు విడుదల చేసుకోటానికి సరిగా థియేటర్స్ కుడా లేవు.. ఇటువంటి పరిస్థితుల్లో కుడా సినిమాలు తీస్తున్నారు అంటే సినిమా మీద ఎంత అభిమానం వుందో తెలుసుకోవాలి. నా వంతుగా నేను సాహసం చేస్తాను సినిమా విడుదల కోసం నేను ముందు నిలబడుతా అంటూ వేదిక సాక్షిగా నిర్మాతకి మాటిచ్చారు.
డైరెక్టర్ వాసు మాట్లాడుతూ 1980 లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాని ఇప్పుడు అవి కనపడట్లేదు ప్రస్తుతం తల్లి కూతుళ్ళు మాత్రం వాట్స్ ఆప్ లో చాటింగ్ చేసుకుంటూ కష్టాలు ఏం లేవు అనుకుంటున్నారు. దాని వల్ల మానసికంగా బాధపడుతున్నారు. ఇప్పటి జనరేషన్ ఎలా వుందో అదే చూపిస్తున్నాం చాలా బాగా ప్రేమించుకునే ఒక జంట జీవితంలోకి రాబందులా ఒకడోస్తే ఆ జంట ఏమైపోయారు..? చివరికి ఏం జరిగింది అనేది కధ...స్క్రీన్ ప్లే ఇప్పటి వరకు ఎక్కడ చూడని విధంగా వుంటుంది అని అన్నారు.