Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వీడియో: బయిటకు వచ్చేసి, క్షమాపణ చెప్తూ జగపతిబాబు
హైదరాబాద్: కాన్సర్పై ప్రజల్లో అవగాహన తీసుకురావడమే లక్ష్యంగా ప్రముఖ నటి గౌతమి 'లైఫ్ ఎగైన్' పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. అందులో భాగస్వామిగా ఉంటూ వచ్చారు జగపతిబాబు. అయితే ఆయన ఇప్పుడు ఆ సంస్ద నుంచి వైదొగిలినట్లు ప్రకటించారు.
ఈ సందర్బంగా ఆయన క్షమాపణలు చెప్తూ ...ఫేస్ బుక్ లో ఓ వీడియోని రిలీజ్ చేసారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు. అయితే ఎందుకు ఆయన బయటకు వచ్చారనే కారణం మాత్రం చెప్పలేదు.
Hello everybody, I regret to inform with that I am not a part of LIFE AGAIN organisation anymore... Please understand
Posted by Jaggu Bhai on 1 March 2016
ఈ సంస్ద ప్రారంభ సమయంలో మమతా మోహన్ దాస్, జగపతిబాబు హాజరయ్యారు. అంతేకాదు ఈ మధ్యన కమల్ హాసన్ సైతం లైఫ్ ఎగైన్ వరల్డ్ వైజ్ కాంపైన్ సైతం నిర్వహించారు.
క్యాన్సర్తో పోరాడి విజయం సాధించిన ఆమె ఆ వ్యాధిపై ప్రజల్ని చైతన్యం చేసే దిశగా వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ‘వన్ ఫర్ వన్.. వి ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్' (ఒకరికి ఒకరం, అందరికోసం మనం) అన్న అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో క్యాన్సర్ పై పొరాడెందుకు ఓ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.
ఇటీవల షికాగోలో లైఫ్ ఎగైన్ తరపున ప్రపంచస్థాయి అవగాహన శిబిరాన్ని నటుడు కమల్హాసన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నటి మమతా మోహన్ దాస్, హైమారెడ్డి, జగపతిబాబు, ఉత్తర్ప్రదేశ్ ఎంపీ గాయత్రి ప్రసాద్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.