For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డైరక్ట్ గా ఏం చేయలేకే సినిమాలపై
News
oi-Staff
By Staff
|
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్లో ఇప్పటికే 75 శాతం బాలీవుడ్ సినిమాలకు వ్యాపారం పడిపోయింది. పాకిస్థాన్ సాంస్కృతికశాఖ సూచన మేరకు ఆదేశ సెన్సార్ బోర్డు ఈ చిత్ర ప్రదర్శనను నిషేధించింది. బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్ తాజా చిత్రం ''రబ్ నే బనా ది జోడి'' చిత్రాన్ని విడుదల చేసేందుకు పాకిస్థాన్ పంపిణీదారులెవ్వరూ ముందుకు రావడంలేదు. ''షారుక్ ఖాన్ పెద్ద పేరున్న, మార్కెట్ ఉన్న కథానాయకుడే. అయితే ప్రస్తుత తరుణంలో అధిక మొత్తంలో డబ్బు వెచ్చించి చిత్ర ప్రదర్శన హక్కులు తీసుకోవడానికి పంపిణీదారులు జంకుతున్నారు''అని సానౌల్లా ఖాన్ అనే పంపిణీదారు పేర్కొన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: movies telugu jagmohan mundra shoot on sight pakistan mumbai attacks షారుక్ఖాన్ మికాల్ జుల్ఫికర్
Story first published: Friday, December 19, 2008, 11:30 [IST]
Other articles published on Dec 19, 2008