For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
డైరక్ట్ గా ఏం చేయలేకే సినిమాలపై
News
oi-Staff
By Staff
|
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్లో ఇప్పటికే 75 శాతం బాలీవుడ్ సినిమాలకు వ్యాపారం పడిపోయింది. పాకిస్థాన్ సాంస్కృతికశాఖ సూచన మేరకు ఆదేశ సెన్సార్ బోర్డు ఈ చిత్ర ప్రదర్శనను నిషేధించింది. బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్ తాజా చిత్రం ''రబ్ నే బనా ది జోడి'' చిత్రాన్ని విడుదల చేసేందుకు పాకిస్థాన్ పంపిణీదారులెవ్వరూ ముందుకు రావడంలేదు. ''షారుక్ ఖాన్ పెద్ద పేరున్న, మార్కెట్ ఉన్న కథానాయకుడే. అయితే ప్రస్తుత తరుణంలో అధిక మొత్తంలో డబ్బు వెచ్చించి చిత్ర ప్రదర్శన హక్కులు తీసుకోవడానికి పంపిణీదారులు జంకుతున్నారు''అని సానౌల్లా ఖాన్ అనే పంపిణీదారు పేర్కొన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: movies telugu jagmohan mundra shoot on sight pakistan mumbai attacks షారుక్ఖాన్ మికాల్ జుల్ఫికర్
Story first published: Friday, December 19, 2008, 11:30 [IST]
Other articles published on Dec 19, 2008