Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జై సింహా జోష్.. ఎడ్లబండిపై ఊరేగిన బాలయ్య
సంక్రాంతి పండుగను నందమూరి నటసింహం బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకొంటున్నారు. జై సింహ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతున్ననేపథ్యంలో బాలయ్య పండుగ జోష్ మరింత పెరిగింది.
సంక్రాంతి పండుగను నందమూరి నటసింహం బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకొంటున్నారు. జై సింహ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతున్ననేపథ్యంలో బాలయ్య పండుగ జోష్ మరింత పెరిగింది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో బాలయ్య కుటుంబం సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తున్నది. బాలయ్య సంక్రాంతి జోష్ సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి.
నారావారిపల్లెలో బాలకృష్ణ
సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు బాలకృష్ణ నారావారిపల్లెలో పర్యటించారు. ఊరంతా ఎడ్లబండిలో తిరుగుతూ బాలయ్య సందడి చేశాడు.
Recommended Video
ఎడ్లబండిపై బాలకృష్ణ
నారావారి పల్లలో ఎడ్లబండిపై ఊరేగుతున్న బాలకృష్ణ. బాలకృష్ణ సంప్రదాయక దుస్తుల్లో దర్శనిమిచ్చారు. బాలయ్యను చూడటానికి అభిమానులు పోటేత్తారు.
పిల్లలతో కలిసి బాలకృష్ణ
జోడెడ్ల బండిలో పిల్లలతో కలిసి ఉత్సాహంగా బాలకృష్ణ
బాలయ్య శ్రీవారి దర్శనం
చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకొన్న దృశ్యం.
ఏనుగు తొండంతో ఆశీర్వాదం
శ్రీవారిని దర్శించుకొన్న తర్వాత ఏనుగు తొండంతో ఆశీర్వాదం తీసుకొంటున్న బాలయ్య.