twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జై సింహా జోష్.. ఎడ్లబండిపై ఊరేగిన బాలయ్య

    సంక్రాంతి పండుగను నందమూరి నటసింహం బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకొంటున్నారు. జై సింహ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతున్ననేపథ్యంలో బాలయ్య పండుగ జోష్ మరింత పెరిగింది.

    By Rajababu
    |

    సంక్రాంతి పండుగను నందమూరి నటసింహం బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకొంటున్నారు. జై సింహ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతున్ననేపథ్యంలో బాలయ్య పండుగ జోష్ మరింత పెరిగింది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో బాలయ్య కుటుంబం సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తున్నది. బాలయ్య సంక్రాంతి జోష్‌ సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నాయి.

    నారావారిపల్లెలో బాలకృష్ణ

    నారావారిపల్లెలో బాలకృష్ణ

    సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు బాలకృష్ణ నారావారిపల్లెలో పర్యటించారు. ఊరంతా ఎడ్లబండిలో తిరుగుతూ బాలయ్య సందడి చేశాడు.

    Recommended Video

    జై సింహా అలా..అఙ్ఞాతవాసి ఇలా.. పాపం డిస్టిబ్యూటర్లు..!
    ఎడ్లబండిపై బాలకృష్ణ

    ఎడ్లబండిపై బాలకృష్ణ

    నారావారి పల్లలో ఎడ్లబండిపై ఊరేగుతున్న బాలకృష్ణ. బాలకృష్ణ సంప్రదాయక దుస్తుల్లో దర్శనిమిచ్చారు. బాలయ్యను చూడటానికి అభిమానులు పోటేత్తారు.

    పిల్లలతో కలిసి బాలకృష్ణ

    పిల్లలతో కలిసి బాలకృష్ణ

    జోడెడ్ల బండిలో పిల్లలతో కలిసి ఉత్సాహంగా బాలకృష్ణ

    బాలయ్య శ్రీవారి దర్శనం

    బాలయ్య శ్రీవారి దర్శనం

    చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకొన్న దృశ్యం.

    ఏనుగు తొండంతో ఆశీర్వాదం

    ఏనుగు తొండంతో ఆశీర్వాదం

    శ్రీవారిని దర్శించుకొన్న తర్వాత ఏనుగు తొండంతో ఆశీర్వాదం తీసుకొంటున్న బాలయ్య.

    English summary
    Balakrishna sankranti celebrations in Naravaripalle. Balaiah travelled in bullock cart in the village. After that he visited Tirumala with Chandrababu Naidu family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X