For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సినిమా ఇండ్రస్టీ కష్టకాలంలో...జయసుధ
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రస్తుతం సినిమా ఇండ్రస్టీ కష్టకాలంలో ఉందనీ...ఈ సమయంలో 'మా' తీసుకున్న నిర్ణయంపై ఎవరెలా స్పందిస్తారో అన్నదానిపై వేచి చూడాలనీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ అన్నాపు, అవాహే సానుకూలంగా స్పందించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు. అగ్రహీరోలు, డైరెక్టర్ల పారితోషికం విషయంలో 'మా' తీసుకున్న నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తే సినిమా పరిశ్రమకు మంచిరోజులు ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని లేస్ పార్కును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు. అలాగే ప్రస్తుత రాజకీయాలపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: జయసుధ సినిమా ఇండస్ట్రీ సికింద్రాబాద్ కాంగ్రెసు నరసాపురం jayasudha west godavari film industry secunderabad congress
Story first published: Monday, May 10, 2010, 9:55 [IST]
Other articles published on May 10, 2010