For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మద్దెలచెర్వు సూరితో మాట్లాడే 'రంగ ది దొంగ' చిత్రం
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మద్దెలచెర్వు సూరిని ఓసారి అనుకోకుండా విమానాశ్రయంలో కలిశాను. అరగంటసేపు మాట్లాడుకొన్నాం. ఫ్యాక్షనిస్టుల జీవితాలు ఎలా ఉంటాయో ఆయన మాటల్లో తెలుసుకొన్నాను. అప్పటికే 'రంగ ది దొంగ' కథ సిద్ధమైంది. కానీ ఆయన మాటలు విని కథలో కొన్ని మార్పులు చేసుకొన్నాను అంటున్నారు దర్శకుడు జీవి. ఆయన తాజాగా చిత్రం 'రంగ ది దొంగ' క్రిందటి శుక్రవారం విడుదైంది. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఆ చిత్రం ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే శ్రీకాంత్ గురించి చెబుతూ.. "శ్రీకాంత్ వంద సినిమాలు చేసిన కథానాయకుడు. ఆ వంద సినిమాల్లో చూడని శ్రీకాంత్ని మా సినిమాలో చూపించాం. అదే ప్రేక్షకులకు నచ్చింది" అంటున్నారు. దర్శకుడిగా తన తదుపరి చిత్రం వివరాల్ని సంక్రాంతికి ప్రకటిస్తాను అన్నారు. ఇక 'రంగ ది దొంగ' చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: శ్రీకాంత్ మహాత్మా జీవీ సుధాకర్ నాయుడు కృష్ణవంశీ రంగా ది దొంగ srikanth mahatma sudhakar naidu krishna vamsi ranga the donga
Story first published: Thursday, January 6, 2011, 11:48 [IST]
Other articles published on Jan 6, 2011