For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మద్దెలచెర్వు సూరితో మాట్లాడే 'రంగ ది దొంగ' చిత్రం
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మద్దెలచెర్వు సూరిని ఓసారి అనుకోకుండా విమానాశ్రయంలో కలిశాను. అరగంటసేపు మాట్లాడుకొన్నాం. ఫ్యాక్షనిస్టుల జీవితాలు ఎలా ఉంటాయో ఆయన మాటల్లో తెలుసుకొన్నాను. అప్పటికే 'రంగ ది దొంగ' కథ సిద్ధమైంది. కానీ ఆయన మాటలు విని కథలో కొన్ని మార్పులు చేసుకొన్నాను అంటున్నారు దర్శకుడు జీవి. ఆయన తాజాగా చిత్రం 'రంగ ది దొంగ' క్రిందటి శుక్రవారం విడుదైంది. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఆ చిత్రం ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే శ్రీకాంత్ గురించి చెబుతూ.. "శ్రీకాంత్ వంద సినిమాలు చేసిన కథానాయకుడు. ఆ వంద సినిమాల్లో చూడని శ్రీకాంత్ని మా సినిమాలో చూపించాం. అదే ప్రేక్షకులకు నచ్చింది" అంటున్నారు. దర్శకుడిగా తన తదుపరి చిత్రం వివరాల్ని సంక్రాంతికి ప్రకటిస్తాను అన్నారు. ఇక 'రంగ ది దొంగ' చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: శ్రీకాంత్ మహాత్మా జీవీ సుధాకర్ నాయుడు కృష్ణవంశీ రంగా ది దొంగ srikanth mahatma sudhakar naidu krishna vamsi ranga the donga
Story first published: Thursday, January 6, 2011, 11:48 [IST]
Other articles published on Jan 6, 2011