మంచు లక్ష్మీ ప్రసన్న భవిష్యత్ తేలేది రేపే

By Srikanya

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న తొలిసారిగా నిర్మాతగా మారి ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం 'ఝుమ్మంది నాదం'. ఈ చిత్రం రేపు (జూలై 1) రిలీజవుతోంది. ఆమె సోదరుడు మంచు మనోజ్ హీరోగా, తాప్సీని హీరోయిన్ గా పరిచయం చేస్తూ సీనియర్ దర్సకుడు రాఘవేంద్రరావు దర్సకత్వంలో ఆమె ఈ చిత్రం రూపొందించింది. ఈ చిత్రాన్ని డా. మోహన్ ‌బాబు సమర్పిస్తున్నారు. మోహన్ ‌బాబు ఓ కీలక పాత్ర పోషించారు.

ఇక ఈ చిత్రం హిట్టయితే ఆమె నిర్మాతగా కొనసాగుతుందని, లేదంటే నటిగా ముందుకెళ్తుందని అంతటా వినిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఆమె రాఘవేంద్రరావు కుమారుడు సూర్య ప్రకాశరావు దర్సకత్వంలో ఓ సోషియా ఫాంటసీ చిత్రంలో విలన్ గా చేస్తోంది. ఈ నేపధ్యంలో 'ఝుమ్మంది నాదం' హిట్టై ఆమె మరిన్ని చిత్రాలు నిర్మించాలని అంతా కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X