Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గరుడ వేగ ఫేం అరుణ్ ఆదిత్ హీరోగా "జిగేల్"
"కథ" చిత్రంతో కథానాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైన అరుణ్ ఆదిత్ ఇటీవల "పి.ఎస్.వి గరుడ వేగ" చిత్రంలో కీలకపాత్ర పోషించి నటుడిగా అందరినీ మెప్పించాడు. ప్రస్తుతం తెలుగులో హీరోగా రెండు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న అరుణ్ ఆదిత్ నటిస్తున్న తాజా చిత్రం "జిగేల్". శ్రీ ఇందిరా కంబైన్స్ పతాకంపై అల్లం నాగార్జున నిర్మాణ సారధ్యంలో నిర్మాణమవుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ (జూలై 5) హైద్రాబాద్ లో జరిగింది. అరుణ్ ఆదిత్ సరసన "జంబ లకిడి పంబ" ఫేమ్ సిద్ధి ఇద్నాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏలూరి మల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ
చిత్రం
ప్రారంభోత్సవం
చిత్ర
బృందం
సమక్షంలో
లాంఛనంగా
జరిగింది.
ఈ
సందర్భంగా
చిత్ర
నిర్మాత
అల్లం
నాగార్జున
మాట్లాడుతూ..
"భారీ
తారాగణంతో
మంచి
బడ్జెట్
తో
తెరకెక్కనున్న
హైక్వాలిటీ
చిత్రం
"జిగేల్".
కామెడీ
థ్రిల్లర్
గా
తెరకెక్కుతున్న
ఈ
చిత్రం
రెగ్యులర్
షూటింగ్
ఇవాళ
మొదలైంది.
అరుణ్
ఆదిత్
ఈ
పాత్రకు
పర్ఫెక్ట్
గా
సరిపోతాడు
అన్నారు.
జయప్రకాష్
రెడ్డి,
ఆశిష్
విద్యార్ధి,
పోసాని
కృష్ణమురళి,
సత్య,
సత్యం
రాజేష్,
రఘుబాబు
తదితరులు
ముఖ్యపాత్రలు
పోషిస్తున్న
ఈ
చిత్రానికి
కెమెరా:
వాసు,
సంగీతం:
మంత్ర
ఆనంద్,
ఎడిటర్:
కోటగిరి
వెంకటేశ్వర్రావు.