రాంచరణ్ కోసం జిగేల్ రాణి వచ్చేసింది.. మాస్ సెప్పులతో చెర్రీ రచ్చ రచ్చ

By Rajababu

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ మార్చి 27న తన 32వ జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. ఆయన నటించిన రంగస్థలం చిత్రం మార్చి 30న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చెర్రీ జన్మదినాన్ని పురస్కరించుకొని రంగస్థలం చిత్రంలోని జిగేల్ రాణి అనే పాటను విడుదల చేశారు.

రంగస్థలం చిత్రంలోని ఐటమ్ సాంగ్‌లో అందాలతార పూజా హెగ్డే ప్రత్యేకంగా నర్తించింది. ఓ ముద్దు పెట్టవే జిగేల్ రాణి.. కన్నైనా కొట్టవే జిగేల్ రాణి అంటూ రాంచరణ్ పాటను అందుకొన్నారు.

దాంతో జిల్ జిల్ జిల్ జిగేల్ రాజా.. ఉన్నది అడిగితే నేను లేదంటానా? కాదంటానా అంటూ పూజాహెగ్డే షుషారుగా సమాధానం ఇచ్చింది. ఈ పాటలో చరణ్ వేసిన మాస్ స్టెప్స్ అభిమానుల చేత కేక పెట్టించడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X