For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గతిలేనివారిలా ‘బృందావనం’ పైరసీ చూడకండి: జూ ఎన్టీఆర్
News
oi-Saraswathi N
By Sindhu
|
'దిల్ రాజు" గారు నిజాయితీగా మంచి కథాచిత్రాన్ని తీశారు. అందుకు అనుగుణంగా ప్రేక్షకులు ఆరించారు. మొదట చాలా టెన్షన్ పడ్డాను. హిట్ ప్లాప్ లు పక్కన పెడితే కత్తులు కటారులు తప్ప నేను మారనా అని అనుకుంటున్న సమయంలో రాజుగారి కృషి ఫలించింద"ని ఎన్టీఆర్ బృందావనం సక్సెస్ మీట్లో చెప్పారు.
ఈ సందర్భంగా జూ ఎన్టీఆర్ మాట్లాడుతూ...దర్శకుడు వంశీ లేకపోతే సక్ససే లేదు. మున్నా సినిమాతో దర్శకుడయ్యాడు. శ్రీహరి, ప్రకాష్ రాజ్, హీరోయిన్లు బాగా చేశారు. బ్రహ్మాజీ సెంటిమెంట్ పండింది. చోటాకె నాయుడు, ఆనంద్ సాయితో పాటు ఈ చిత్రానికి పనిచేసిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. రాజులా వచ్చి థియేటర్ లో సినిమా చూడండి. గతిలేనివారిలా పైరసీ చూడకండని సూచించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: జూ ఎన్టీఆర్ బృందావనం దిల్ రాజు వంశీ పైడిపల్లి శ్రీహరి ప్రకాష్ రాజ్ కాజల్ సమంత jr ntr brindavanam dil raju vamsi paidipalli sri hari prakash raj kajal samantha
Story first published: Saturday, October 23, 2010, 16:03 [IST]
Other articles published on Oct 23, 2010