Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఆర్ తో అల్లు అర్జున్ అక్కడ ఏం చేయబోతున్నారు...!?
అల్లు అర్జున్ 'బధ్రీనాథ్" మరియు జూ ఎన్టీఆర్ 'శక్తి" గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్- వివి వినాయక్ కాంబినేషన్ మరియు జూ ఎన్టీఆర్ మెహర్ రమేష్ కాంబినేషన్'శక్తి" ఈ రెండు చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. టాలీవుడ్ లో ఒక ఊహించని విధంగా హై బడ్జెట్ తో రూపుదిద్దుకొటున్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే ప్లేస్ లో డిఫెరెంట్ పార్ట్స్ లో షూటింగ్ జరుపుకోబోతున్నారు. సో.. జూ ఎన్టీఆర్-బన్నీ షేక్ హ్యాడ్ ఇచ్చుకోబోతున్నారన్నమాట.
జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న 'శక్తి" షూటింగ్ ప్రస్తుతం మనాలీలో ఆల్ రెడీజరుగుతోంది. లడక్ షూటింగ్ తర్వాత ఇక్కడ 10 రోజుల పాటు షూటింగ్ చేయడానికి యూనిట్ ప్టాన్ చేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'బధ్రినాథ్" షూటింగ్ కూడా ఈ నెల 26 నుండి మనాలీలో జరపడానికి యూనిట్ ప్లాన్ చేసింది. మానాలీ వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ ను కలవాలని బన్నీ అనుకుంటున్నాడట. సో..ఎన్టీఆర్ కి కంపెనీ ఇచ్చి బన్నీ అతని లోన్టీనెస్ ను పోగొడతాడన్నమాట.