ఎన్టీఆర్ 'బృందావనం'కు గుమ్మడికాయ కొట్టేసారు

By Srikanya

ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న బృందావనం చిత్రం షూటింగ్ నిన్న(మంగళవారం) సాయింత్రంతో పూర్తయింది. ఈ సందర్భంగా గుమ్మడికాయ కొట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్ళటానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇక నిన్న ఎన్టీఆర్, సమంత, ప్రకాష్ రాజ్ ల కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ప్యాచ్ వర్క్ తో సహా షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని సమాచారం. మొన్న ఆదివారం విడుదలైన ఆడియో అంతటా మంచి క్రేజ్ తెచ్చుకుంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఛోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫర్ గా చేసారు. ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X