బాచ్ పల్లిలో జూ ఎన్టీఆర్ ఇల్లు కరీదు రెండున్నర కోట్లు..!

By Sindhu

జూ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'దిల్" రాజు నిర్మిస్తున్న చిత్రం 'బృందావనం". కాజల్, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం కోసం నాలుగెకరాల్లో హైదరాబాద్ లోని బాచ్ పల్లిలో ఓ ఇంటి సెట్ వేశారు. బహుశా సినిమాలో ఇది ఎన్టీఆర్ ఇల్లు అయ్యుంటుంది. మూడెకరాల విస్తీర్ణంలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో ఈ ఇంటి సెట్ నిర్మాణం జరిగిందట. మిగతా ఒక ఎకరంలో కృత్రిమ గార్డెన్ తయారు చేశారట. ఈ సెట్ కు అయిన ఖరీదు రెండున్నర కోట్లు అని సమాచారం. ఈ చిత్రానికి సంబందించిన 60శాతం షూటింగ్ ని ఇందులో చేయడానికి ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయాలనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X