Don't Miss!
- News Lok Sabha Election 2024 Phase2 Polling LIVE: రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధం..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఆర్ ‘బృందావనం’ గోవిందుడు అందరివాడేలే: వేసవిలో అలరించనున్నాడు!
జూ ఎన్టాఆర్, కాజల్, సమంత (ఏం మాయచెసావె నాయికిక)హీరో హరోయిన్ లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నలవ్ స్టోరి 'బృందావనం" (గోవిందుడు అందరివాడేలే..) చిత్రం ప్రస్తుతం భాగ్యనగరంలో షూటింగ్ని 70% ను పూర్తి చేసుకొన్నది. ఇంతకు ముందు పొల్లాచ్చిలో పదిరోజులపాటు జరిగిన తొలిషెడ్యూల్లో ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్లోని వివిధ ప్రదేశాల్లో షూటింగ్ని జరిపారు.
తాజాగా ఈనెల 20నుంచి మియాపూర్లోని కొక్కకోలా ఫ్యాక్టరీ సమీపంలో కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ ఈనెల 26 వరకు చిత్రీకరించారు. కర్నాటకలో రెండు రోజులు జరిగే ఓ షెడ్యూల్ చేస్తారు, ఆ తర్వాత కేరళలో ఒక చిన్న షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి అవుతుందని ఈ రెండు షెడ్యూల్ మద్య విరామం లేకకుండా ఏకదాటిగా షూటింగ్ చేసి జూన్ లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో శ్రీహరి, ప్రకాష్రాజ్, ముఖేష్రిషి, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న