Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జూ ఎన్టీఆర్ ‘బృందావనం’ గోవిందుడు అందరివాడేలే: వేసవిలో అలరించనున్నాడు!
జూ ఎన్టాఆర్, కాజల్, సమంత (ఏం మాయచెసావె నాయికిక)హీరో హరోయిన్ లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నలవ్ స్టోరి 'బృందావనం" (గోవిందుడు అందరివాడేలే..) చిత్రం ప్రస్తుతం భాగ్యనగరంలో షూటింగ్ని 70% ను పూర్తి చేసుకొన్నది. ఇంతకు ముందు పొల్లాచ్చిలో పదిరోజులపాటు జరిగిన తొలిషెడ్యూల్లో ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్లోని వివిధ ప్రదేశాల్లో షూటింగ్ని జరిపారు.
తాజాగా ఈనెల 20నుంచి మియాపూర్లోని కొక్కకోలా ఫ్యాక్టరీ సమీపంలో కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ ఈనెల 26 వరకు చిత్రీకరించారు. కర్నాటకలో రెండు రోజులు జరిగే ఓ షెడ్యూల్ చేస్తారు, ఆ తర్వాత కేరళలో ఒక చిన్న షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి అవుతుందని ఈ రెండు షెడ్యూల్ మద్య విరామం లేకకుండా ఏకదాటిగా షూటింగ్ చేసి జూన్ లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో శ్రీహరి, ప్రకాష్రాజ్, ముఖేష్రిషి, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న