twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ ‘బృందావనం’ గోవిందుడు అందరివాడేలే: వేసవిలో అలరించనున్నాడు!

    By Sindhu
    |

    జూ ఎన్టాఆర్, కాజల్, సమంత (ఏం మాయచెసావె నాయికిక)హీరో హరోయిన్ లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నలవ్ స్టోరి 'బృందావనం" (గోవిందుడు అందరివాడేలే..) చిత్రం ప్రస్తుతం భాగ్యనగరంలో షూటింగ్‌ని 70% ను పూర్తి చేసుకొన్నది. ఇంతకు ముందు పొల్లాచ్చిలో పదిరోజులపాటు జరిగిన తొలిషెడ్యూల్‌లో ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాల్లో షూటింగ్‌ని జరిపారు.

    తాజాగా ఈనెల 20నుంచి మియాపూర్‌లోని కొక్కకోలా ఫ్యాక్టరీ సమీపంలో కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ ఈనెల 26 వరకు చిత్రీకరించారు. కర్నాటకలో రెండు రోజులు జరిగే ఓ షెడ్యూల్ చేస్తారు, ఆ తర్వాత కేరళలో ఒక చిన్న షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి అవుతుందని ఈ రెండు షెడ్యూల్ మద్య విరామం లేకకుండా ఏకదాటిగా షూటింగ్ చేసి జూన్‌ లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో శ్రీహరి, ప్రకాష్‌రాజ్, ముఖేష్‌రిషి, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X