For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జూ ఎన్టీఆర్ అందులో క్లిక్ అవుతాడా?
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'కంత్రి" విడుదలై ఒకటిన్నర సంవత్సరం అయ్యింది. అంత గ్యాప్ వచ్చినప్పటికీ రానున్న 'అదుర్స్" చిత్రం అదిరిపోయేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వుండేలా ఎన్టీఆర్ వినయ్ లు తగు జాగత్రలు తీసుకుంటుటన్నారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
గతంలో ఎన్టీఆర్ 'ఆంధ్రావాలా" చిత్రంలో డ్యూయెల్ రోల్ చేశారు. కాకపోతే అందులో కలిసి చేసిన సన్నివేశాలు లేవు. 'అదుర్స్" లో మాత్రం అలాంటి సన్నివేశాలకు బాగా స్కోప్ ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ గతంలో మాదిరి కాకుండా ద్విపాత్రాభినయం విషయంలో ఈసారైనా ఎన్టీఆర్ క్లిక్ అవుతాడో?లేడో? డిసెంబర్ 18 వరకు వేచి చూడాల్సిందే మరి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: అదుర్స్ జూ ఎన్టీఆర్ నయనతార కంత్రి ఆంధ్రావాలా ద్విపాత్రాభినయం adurs jr ntr nayantara kantri andhrawala dual role
Story first published: Thursday, November 19, 2009, 10:56 [IST]
Other articles published on Nov 19, 2009